AP TET 2024 Notification Released : ఏపీ టెట్-2024 నోటిఫికేషన్ విడుదల.. సిలబస్ ఇదే..
టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (TET)-2024 నోటిఫికేషన్ను ఏపీ విద్యా శాఖ జూలై 1వ తేదీన విడుదల చేశారు.
అలాగే మెగా డీఎస్సీ-2024కి వచ్చే వారం ప్రత్యే క ప్రకటన విడుదల చేయనున్నా రు. డీఎస్సీ లో టెట్కు 20శాతం వెయిటేజీ ఉన్న విషయం తెలిసిం దే. జూలై 3వ తేదీన (బుధవారం ) నుం చి cse.ap.gov.in వెబ్సైట్లో ద్వా రా దరఖాస్తు చేసుకోవచ్చు ను. ఏపీ ప్రభుత్వం డీఎస్సీ ద్వా రా 16,347 పోస్టులను భర్తీ చేయనున్న విషయం తెల్సిం దే.
టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్.. ‘టెట్’గా సుపరిచితమైన పరీక్ష! బీఈడీ, డీఈడీ పూర్తి చేసి.. ప్రభుత్వ పాఠశాలల్లోఉపాధ్యా య కొలువులు సొం తం చేసుకోవాలనుకునే వారు తప్ప నిసరిగా ఉత్తీర్ణత సాధిం చాల్సి న పరీక్ష! టెట్లో పొం దిన మార్కు లకు డీఎస్సీ ద్వా రా చేపట్టే టీచర్ నియామక ప్రక్రియలో 20 శాతం వెయిటేజీ లభిస్తుం ది. ఆం ధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా ఏపీ టెట్–2024 నోటిఫికేషన్ విడుదల చేసిం ది. ఈ నేపథ్యం లో.. ఏపీ టెట్ వివరాలు, పరీక్ష విధానం , పరీక్షలో రాణిం చేం దుకు ప్రిపరేషన్ తదితర వివరాలు..
టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్..
‘టెట్’గా సుపరిచితమైన పరీక్ష! బీఈడీ, డీఈడీ పూర్తి చేసి.. ప్రభుత్వ పాఠశాలల్లోఉపాధ్యా య కొలువులు సొం తం చేసుకోవాలనుకునే వారు తప్ప నిసరిగా ఉత్తీర్ణత సాధిం చాల్సి న పరీక్ష! టెట్లో పొం దిన మార్కు లకు డీఎస్సీ ద్వా రా చేపట్టే టీచర్ నియామక ప్రక్రియలో 20 శాతం వెయిటేజీ లభిస్తుం ది. ఆం ధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా ఏపీ టెట్–2024 నోటిఫికేషన్ విడుదల చేసిం ది. ఈ నేపథ్యం లో.. ఏపీ టెట్ వివరాలు, పరీక్ష విధానం , పరీక్షలో రాణిం చేం దుకు ప్రిపరేషన్ తదితర వివరాలు..
టెట్ ఉత్తీర్ణతతోనే.. డీఎస్సీకి అర్హత :
ఎన్సీటీఈ, విద్యా శాఖ నిబం ధనల ప్రకారం–టెట్లో ఉత్తీర్ణత సాధిస్తేనే.. డీఎస్సీకి అర్హత లభిస్తుం ది. డీఎస్సీ నిర్వ హణకు రంగం సిద్ధం చేసిన ఏపీ సర్కా రు.. టెట్ నిర్వహణ సైతం చేపడుతోంది. దీనిద్వారా ఇప్ప టి వరకు టెట్లో ఉత్తీర్ణత సాధిం చని వారికి మరో అవకాశం కల్పిం చినట్లయిం ది. అం తేకాకుం డా టెట్ స్కో ర్కు జీవిత కాల గుర్తిం పు ఉం టుం ది.
సిలబస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
నాలుగు పేపర్లుగా టెట్ :
ఏపీ టెట్ను పేపర్–1ఎ, 1బి, పేపర్–2ఎ, 2బిల పేరుతో మొత్తం నాలుగు పేపర్లుగా నిర్వ హిం చనున్నా రు. బోధన తరగతుల వారీగా అభ్య ర్థులు ఉత్తీర్ణత సాధిం చాల్సి న విధం గా ఈ పేపర్లను వర్గీకరిం చారు. ఆ వివరాలు..
పేపర్–1ఎ: ఒకటి నుం చి అయిదో తరగతి వరకు ఉపాధ్యా యులుగా బోధిం చాలనుకునే వారు హాజరవ్వా ల్సి న పేపర్.
పేపర్–1బి: ఒకటి నుం చి అయిదో తరగతి వరకు స్పె షల్ ఎడ్యు కేషన్ టీచర్గా బోధిం చాలనుకునే వారు హాజరవ్వా ల్సి న పేపర్.
పేపర్–2ఎ: ఆరు నుం చి ఎనిమిదో తరగతి వరకు స్కూ ల్ అసిస్టెం ట్గా బోధిం చాలనుకునే వారు ఉత్తీర్ణత సాధిం చాల్సి న పేపర్.
పేపర్–2బి: ఆరు నుం చి ఎనిమిదో తరగతి వరకు స్పె షల్ ఎడ్యు కేషన్ టీచర్స్ గా బోధిం చాలనుకునే వారు హాజరు కావల్సి న పరీక్ష.
అర్హతలు :
ఆయా పేపర్ను బట్టి ఇం టర్మీ డియెట్, బ్యా చిలర్స్ డిగ్రీ, పీజీతోపాటు డీఈడీ /బీఈడీ/లాం గ్వే జ్ పం డిట్ లేదా తత్స మానం తదితర అర్హతలు ఉం డాలి. సదరు అర్హత పరీక్షల్లోకనీసం 50 శాతం మార్కు లతో ఉత్తీర్ణత సాధిం చాలి. లాం గ్వే జ్ టీచర్ అర్హతలివే.. ఆరో తరగతి నుం చి ఎనిమిదో తరగతి వరకు.. లాం గ్వే జ్ టీచర్ పోస్ట్లకు దరఖాస్తు చేసుకున్న వారు సదరు లాం గ్వే జ్ ఆప్షనల్ సబ్జెక్ట్గా బ్యా చిలర్ డిగ్రీ లేదా బ్యా చిలర్ ఆఫ్ ఓరియెం టల్ లాం గ్వే జ్ ఉతీర్ణులవ్వా లి.
లేదా.. సం బం ధిత లాం గ్వే జ్లో పీజీ ఉత్తీర్ణతతోపాటు లాం గ్వే జ్ పం డిట్ ట్రైనిం గ్ సర్టిఫికెట్ కోర్సు లేదా సదరు లాం గ్వే జ్ మెథడాలజీతో బీఈడీలో ఉత్తీర్ణత తప్ప నిసరి. టెట్ పేపర్లు–పరీక్ష విధానాలు : పేపర్–1ఎ, 1బి: పేపర్–1ఎ, పేపర్–1బిలను అయిదు విభాగాల్లో 150 మార్కు లకు నిర్వ హిస్తారు. చైల్డ్ డెవలప్మెం ట్ అం డ్ పెడగాజీ; లాం గ్వే జ్–1, లాం గ్వే జ్–2, మ్యా థమెటిక్స్ , ఎన్వి రాన్మెం టల్ స్టడీస్ సబ్జెక్ట్లు ఉం టాయి. ఒక్కో విభాగం నుం చి 30 ప్రశ్న లు చొప్పు న మొత్తం 150 ప్రశ్న లు అడుగుతారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పు న 150 మార్కు లకు పరీక్ష నిర్వ హిస్తారు. లాం గ్వే జ్–1 సబ్జెక్ట్ కిం ద తెలుగు, ఉర్దూ, హిం దీ, బెం గాలీ, కన్న డ, మరాఠి, తమిళం , గుజరాతీ లాం గ్వే జ్లను ఎం చుకోవచ్చు .
పేపర్–2ఎ: ఈ పేపర్లో నాలుగు విభాగాలు ఉం టాయి. చైల్డ్ డెవలప్మెం ట్ అం డ్ పెడగాజీ 30 ప్రశ్న లు–30 మార్కు లు; లాం గ్వే జ్–1, 30 ప్రశ్నలు–30 మార్కు లు;
లాం గ్వే జ్–2, ఇం గ్లిష్ 30 ప్రశ్న లు–30 మార్కు లు;
సం బం ధిత సబ్జెక్ట్, 60 ప్రశ్నలు–60 మార్కు లకు పరీక్ష ఉం టుం ది.
మొత్తం 150 ప్రశ్న లు–150 మార్కు లకు పరీక్ష నిర్వహిస్తారు.
నాలుగో విభాగం గా నిర్వహిం చే సం బం ధిత సబ్జెక్ట్ విషయం లో.. మ్యా థమెటిక్స్ అం డ్ సైన్స్ టీచర్స్ అభ్య ర్థులు మ్యా థ్స్ అం డ్ సైన్స్ విభాగాన్ని ; సోషల్ టీచర్లు సోషల్ స్టడీస్ విభాగాన్ని , లాం గ్వే జ్ టీచర్లు సం బం ధిత లాం గ్వే జ్ను ఎం చుకుని పరీక్ష రాయాలి.
పేపర్–2బి: పేపర్–2బిని కూడా పేపర్–2ఎ మాదిరిగా నాలుగు విభాగాల్లోనిర్వ హిస్తారు.
మొదటి మూడు విభాగాలు పేపర్–2ఎ లోనివే ఉం టాయి.
నాలుగో విభాగం గా మాత్రం .. డిజేబిలిటీ స్పె షలైజేషన్ సబ్జెక్ట్ అం డ్ పెడగాజీ ఉం టుం ది. ఈ విభాగం లో 60 మార్కు లకు–60 ప్రశ్న లతో పరీక్ష నిర్వ హిస్తారు. మొత్తం నాలుగు విభాగాలు
కలిపి 150 ప్రశ్నలతో 150 మార్కు లకు పరీక్ష ఉం టుం ది. నాలుగో విభాగం లో అభ్య ర్థులు తాము స్పె షల్ ఎడ్యు కేషన్ కోర్సు లో చదివిన సబ్జెక్ట్ను ఎం చుకోవాల్సి ఉం టుం ది.
అన్ని పేపర్లు ఆబ్జెక్టివ్ విధానం లో ఉం టాయి. ప్రతి పేపర్కు 2:30 గం టల సమయం అం దుబాటులో ఉం టుం ది. కనీస అర్హత మార్కు ల నిబం ధన.. టెట్లో.. అన్ని పేపర్లకు సం బం ధిం చి కనీస ఉత్తీర్ణత మార్కు లు పొం దాలి.
జనరల్ కేటగిరీ అభ్య ర్థులు కనీసం అరవై శాతం మార్కు లతో, బీసీ కేటగిరీ అభ్య ర్థులు 50 శాతం మార్కు లతో, ఎస్సీ /ఎస్టీ/స్టీదివ్యాం గుల కేటగిరీలకు చెం దిన అభ్య ర్థులు 40 శాతం మార్కు లు సాధిం చాలి. మం చి మార్కు లకు మార్గమిదే.. : చైల్డ్ డెవలప్మెం ట్ అం డ్ పెడగాజి : ఈ విభాగం లో శిశువు మనస్తత్వం సం బం ధిత అం శాలపై దృ ష్టి పెట్టాలి. వికాస దశలు, వికాస అం శాలైన శారీరక, మానసిక, సాం ఘిక, ఉద్వే గ వికాసాలు మొదలైన అం శాలను క్షుణ్నం గా చదవాలి. శిశువు ప్రవర్తనలో మార్పు నకు సం బం ధిం చిన అభ్యా సం , అభ్య సన బదలాయిం పు అం శాలను చదవాలి. ఇన్క్లూజివ్ ఎడ్యు కేషన్, శిశువు విద్యా ప్రణాళిక, బోధన పద్ధతులు, మూల్యాం కనం –నాయకత్వం –గైడెన్స్ –కౌన్సె లిం గ్ గురిం చి అధ్య యనం చేయాలి.
లాం గ్వే జ్–1,2 లాం గ్వే జ్–1లో అభ్య ర్థులు తాము ఎం చుకున్న భాషలో.. అదే విధం గా లాం గ్వే జ్–2గా పేర్కొ న్న ఇం గ్లిష్లో భాషా విభాగాలకు సం బం ధిం చిన సాధారణ వ్యా కరణ అం శాలు, బోధన పద్ధతులపై ప్రశ్న లు ఉం టాయి. స్కూ ల్ స్థాయిలో తెలుగు సబ్జెక్ట్ పుస్తకాలతో పాటు తెలుగు బోధన పద్ధతులను చదవాలి. ఇం గ్లిష్లో పార్ట్స్ ఆఫ్ స్పీ చ్, ఆర్టికల్స్ , డైరెక్ట్ అం డ్ ఇన్ డైరెక్ట్ స్పీచ్, డిగ్రీస్ ఆఫ్ కం పేరిజన్, వొకాబ్యు లరీ .. ఇలా అన్ని అం శాలపైనా అవగాహన పెం చుకోవాలి.
చదవం డి: టెట్ బిట్ బ్యాం క్ మ్యా థమెటిక్స్ అం డ్ ఎన్వి రాన్మెం టల్ స్టడీస్ : పేపర్–1లో ఉం డే ఈ సబ్జెక్టుల్లోప్రాథమిక అం శాలపై ఒకటి నుం చి అయిదో తరగతి స్థాయి వరకు; పేపర్–2లో మ్యా థమెటిక్స్ , సైన్స్ పై ప్రశ్నలు అడుగుతారు. ప్రశ్న ల క్లిష్టత ఇం టర్ స్థాయిలో ఉం టుం ది. ఎన్వి రాన్మెం టల్ పేపర్లో సైన్స్ తోపాటు సమకాలీన అం శాలపైనా ప్రశ్నలు ఎదురవుతాయి. కాబట్టి అభ్య ర్థులు ఏపీ ప్రాధాన్యం ఉన్న అం శాలను ప్రత్యే క దృ ష్టితో చదవడం లాభిస్తుం ది.
సైన్స్ : ఎనిమిదో తరగతి వరకు పాఠ్య పుస్తకాలు ఔపోసన పట్టాలి. పేపర్–2 కోసం ప్రత్యే కం గా ఆరు నుం చి పదో తరగతి వరకు పుస్తకాలు చదవాలి. అదే విధం గా ఆయా అం శాల బేసిక్స్ , అప్లికేషన్స్ వం టివి ప్రత్యే కం గా అధ్య యనం చేయాలి.
సోషల్ స్టడీస్ : హైస్కూ ల్ స్థాయి పాఠ్య పుస్తకాలను చదవాలి. అదే విధం గా ఒక అం శానికి సం బం ధిం చి అన్ని కోణాల్లోనూ అధ్య యనం చేయాలి. ఉదాహరణకు సివిక్స్ కు సం బం ధిం చి రాజ్యాం గం లోని ఆర్టికల్స్ మొదలు.. తాజా సవరణల వరకు సమన్వ యం తో చదవాలి. á మెథడాలజీ : ఈ విభాగం లో ప్రధానం గా బోధనా పద్ధతులు; టీచర్ లెర్నిం గ్ మెటీరియల్ (టీఎల్ఎం ); బోధన ఉద్దేశాలు, విలువలు, లక్ష్యా లను చదవాలి. పేపర్–1, పేపర్–2లో అడిగే అం శాలు ఒక్క టే అయినా.. వాటి క్లిష్టత స్థాయిలో తేడా ఉం టుం ది. దీన్ని గుర్తిం చి ప్రిపరేషన్ కొనసాగిం చాలి.
Comments
Post a Comment